నూకాంబిక  అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించిన ట్రాంజెండర్స్..!

నూకాంబిక  అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించిన ట్రాంజెండర్స్..!

18/March/2026 20:01    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్) యలమంచిలి :
యలమంచిలి పట్టణం రాంనగర్ శేషకొండ కాలనీ  లో కొత్త అమావాస్య జాతర సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించిన  ట్రాన్స్ జెండర్స్ ప్రెసిడెంట్ శ్రావణి, విజయనగరం సంబంధించిన డి కొండబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు కుంకుమ పసుపు ప్రసాదంలో కానుక గా సమర్పించారు, అనంతరం నూకాంబిక అమ్మవారు కొత్త అమావాస్య పండుగ ఘనంగా నిర్వహించారు, అమ్మవారిని దర్శించుకొనుటకు పలువురు రాజకీయ నాయకులు వచ్చారు  అమ్మవారిని దర్శించుకున్నారు, చుట్టుపక్కల గ్రామస్తులు తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు, అలాగే సాయంత్రం అమ్మవారు పాదాలతో ఘటమెత్తుకొని అమ్మవారిని ఊరేగింపుగా మేళతాళాలతో కోలాటాలతో మూడు వీధులు తిప్పుతూ అమ్మవారి ఆశీస్సులు పొందారు, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పడాల శ్రీను, కావ్య, టివియస్ ప్రకాష్, జనసేన పార్టీ మరియు కూటమి పార్టీ నాయకులు లంక ఉదయ్, దవులూరు పెంటయ్య, కొటారు శ్రీనివాస్ మాస్టర్ , ఎస్,శ్రీనివాసరావు శేషు కొండ కాలనీ యాంకర్ యేసు, కొండలరావు ట్రాంజెండర్ సంగం భారతి లత అన్నపూర్ణ సుప్రియ సంగీత అమృత సరిత సోని చిత్ర మరియు గ్రామస్తులు పాల్గొని సేవలు అందించారు, శుక్రవారం నాడు శేషు కొండ కాలనీలో అమ్మవారి విగ్రహం వద్దభారీ అన్నసంతర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబడినని ట్రాంజెండర్ ప్రెసిడెంట్  శ్రావణి తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter