పెట్రోల్, డీజిల్ సరఫరా పై  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష,తెలుగుదేశం నాయకులు దాడి రత్నాకర్.

పెట్రోల్, డీజిల్ సరఫరా పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష,తెలుగుదేశం నాయకులు దాడి రత్నాకర్.

29/April/2026 10:50    Share:   

ఇరాన్ యుద్ధం కారణంగా అనకాపల్లిలో ఉన్న పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మరియు డీజిల్ లేదని వస్తున్న వదంతులపై తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ దాడి రత్నాకర్ గారు అనకాపల్లిలో ఉన్న పెట్రోల్ బంకును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా నిరంతరం సరఫరా చేసేలాగా పెట్రోల్ బంక్ యజమానులను సూచించారు....
Breaking News

Subscribe our Newsletter