యలమంచిలి కృష్ణాపురం గ్రామంలో టీబి మక్తాభారత్ కార్యక్రమం
18/April/2026 20:22
Share:
యలమంచిలి/కృష్ణాపురం గ్రామంలో సచివాలయంలో శనివారం నాడు టిబి మక్తాభారత్ కార్యక్రమం గ్రామస్తులు ఉచితంగా ఎక్సరే ట్రస్టులో చేయడమైనది. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాలతో ఈ కార్యక్రమానికి జనసేన కోరి కమిటీ సభ్యులు కొలగాని భాస్కర్ రావు ,డాక్టర్ రోహిణి, టీబీ సూపర్వైజర్ సత్యనారాయణ హెల్త్ సూపర్వైజర్ మాణిక్యం గారు మెరిసి గారు ఎ యన్ యమ్ ఆశా వర్కర్స్ కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.