సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం

సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం

15/February/2026 13:37    Share:   

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.  
సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించిన, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
Breaking News

Subscribe our Newsletter